Exclusive

Publication

Byline

యుద్ధ విమానాలను కూల్చినట్లు రుజువు అడిగితే పాక్ మంత్రి వింత సమాధానం

భారతదేశం, మే 8 -- ఆపరేషన్ సింధూర్ సమయంలో తమ దళాలు రాఫెల్‌లతో సహా ఐదు భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేశాయని పాకిస్తాన్ చేసిన వాదనకు సోషల్ మీడియా నివేదికలే కారణమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర... Read More


పంజాబ్‌లో హై అలర్ట్, పాఠశాలల మూసివేత - పరీక్షలు వాయిదా

భారతదేశం, మే 8 -- జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న తరువాత రెండు వారాలకు భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది... Read More


300 విమానాలు రద్దు, 25 విమానాశ్రయాల మూసివేత: విమానాల రాకపోకలకు అంతరాయం

భారతదేశం, మే 8 -- ఆపరేషన్ సిందూర్ తరువాత ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. 300 విమానాలు రద్దు చేశారు. 25 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు. భద్రత, గగనతల పరిమితుల ... Read More


ఆపరేషన్ సింధూర్: మసూద్ అజహర్ కుటుంబం మొత్తం హతం? భార్య, కొడుకు సహా 14 మంది మృతి?

భారతదేశం, మే 7 -- ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన స్థావరం మర్కజ్ సుభాన్ అల్లాహ్‌పై భారత సైన్యం జరిపిన దాడిలో మసూద్ అజహర్ భార్య, కొడుకు మరియు అతని అక్క సహా అత... Read More


పాకిస్తాన్ గుట్టు విప్పిన కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరు?

భారతదేశం, మే 7 -- Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్, పిఓకేలలోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్ సింధూ... Read More


ఆపరేషన్ సిందూర్: భారత్ మురీద్కేపై ఎందుకు దాడి చేసింది? హఫీజ్‌తో ప్రత్యక్ష సంబంధం ఉందా?

భారతదేశం, మే 7 -- భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్‌' పేరుతో ఒక ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మే 7, 2025 తెల్లవారుజామున అనేక ద... Read More


ఆపరేషన్ సిందూర్: పాక్ కాల్పుల్లో 8 మంది కశ్మీరీలు మృతి

భారతదేశం, మే 7 -- పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గట్టి దాడికి దిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని మురిద్కే, బహవల్ పూర్, పాకిస్థాన్ పంజాబ్ సహా మొత్తం 9 చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 90 ... Read More


ఆపరేషన్ సిందూర్: పాక్ కాల్పుల్లో 15 మంది కశ్మీరీలు మృతి

భారతదేశం, మే 7 -- పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గట్టి దాడికి దిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని మురిద్కే, బహవల్ పూర్, పాకిస్థాన్ పంజాబ్ సహా మొత్తం 9 చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 90 ... Read More


ఆపరేషన్ సిందూర్: పాక్ కాల్పుల్లో 10 మంది కశ్మీరీలు మృతి

భారతదేశం, మే 7 -- పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గట్టి దాడికి దిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని మురిద్కే, బహవల్ పూర్, పాకిస్థాన్ పంజాబ్ సహా మొత్తం 9 చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 90 ... Read More


ఆపరేషన్‌ సిందూర్‌పై పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాల హర్షం

భారతదేశం, మే 7 -- పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతీకారంగా భారతదేశం తొమ్మిది "ఉగ్రవాద స్థావరాల"పై 'ఆపరేషన్ సిందూర్' పేరుతో దాడులు చేసింది. ఈ దాడిలో మరణించిన కౌస్తుబ్ గణబోటే భార్య... Read More